Posts

*కీళ్ల నొప్పుల పాలిట వరం ఈ ఆకు... దోశెల్లో కలుపుకుని తింటేనా?* బుడ్డకాకర... ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆకులతో చేసిన రసం తాగితే మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని ఆముదంలో వేయించి ఒక వస్త్రం ముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులకు ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వారానికొకసారి ఈ బుడ్డకాకర ఆకుతో దోశె చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. దీ న్నే గ్రీన్ దోశె అని కూడా అంటారు. తయారీ విధానం: మనం మామూలుగా దోశె వేసుకోవడానికి పిండి తీసుకుని అందులో ఈ ఆకులను, తరిగిన చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలుపుకుని దోశెలా పోసుకుని తినవచ్చు. లేదంటే దోశె పిండి తయారు చేసే సమయంలోనే ఈ ఆకులను, మెంతులను నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమన్ని పిండిలో కలుపుకోవాలి. ఈ పిండిని పులియబెట్టకూడదు. పెనంపై ఈ మిశ్రమాన్ని దోశెలుగా వేసుకుని తినవచ్చు.
Image
తెలుసుకుందాం*_ _* 🍚 రాళ్ల ఉప్పు*_ _* 🔥 ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా.*_ _* 👉 రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది*_. _* ✅ మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు.*_ _*మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు.*_ _* ✅ అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు*_. _* ✅ అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుత
Image
* 🌟 🌞 ఆరోగ్య వర్ధిని - తులసి మొక్క 🌞 🌟 * ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం... తులసి లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉ ంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్‌–డై–ఆక్సయిడ్‌ పీల్చుకుని, ఆక్సిజ న్‌ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్‌–డై–ఆక్సైడ్‌ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్‌ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికున్న ఘాటైన వాస
దగ్గు వస్తుంటే పెరుగు తినకూడదా? జలుబూ, దగ్గు సర్వసాదారణంగా వస్తుంటాయి. వీటి బారిన పడినప్పుడల్లా వైద్యుడి దగ్గరకు పరిగెత్తలేం కదా. అందుకే ఇంట్లో లభించే పధార్థాలతోనే ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కాస్తంత నిమ్మరసం కలిపి తాగాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. తేనెను నేరుగా తీసుకున్న సాంత్వన లభిస్తుంది. 3. పైనాఫిల్ పండును తినడంవల్ల కూడా దగ్గు తగ్గుతుంది. ఈ పండులో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైము దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించి గొంతు గరగరను తగ్గిస్తుంది. 4. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా ఉప్పు వేసి బాగా కలపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేసిన వెంటనే ఎంతో మార్పు కనిపిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. అల్లం టీని తరచు తీసుకోవడం వల్ల కూడా గొంతుకు సాంత్వన లభిస్తుంది. 5. పుదీనా ఆకుల మాదిరిగా ఉండే పిప్పర్‌మెంట్ ఆకులు కూడా దగ్గుని
తల దిమ్ము తగ్గడానికి """'""""""""""""""""""""""'"""""""" 1. తిప్పతీగ పచ్చిది 100 గ్రాములు 2. కటుక రోహిణిి50 గ్రాములు ఈ రెండూ బాగా దంచి ఒక లీటర్ నీటిలో వేసి గేటు దాకా కాచి వడపోసి అందులో వంద గ్రాములు నువ్వులు పోసి మూల మిగులుగా కావాలి అంటే వంద గ్రాములు చల్లారిన తరువాత వడపోసుకొని ప్రతినిత్యం తలకు అంటాలి తలదిమ్ము తగ్గుతుంది. 2.నరముల బలహీనత తగ్గటానికి. తమలపకులో 3 చిటికలు జాపత్రి ని వేసుకొని తింటే నరములకు బలము కలిగివీర్యా స్తంభనలు చేసి రతి సుఖాన్ని కలిగిస్తోంది 3. ముఖంపై మచ్చలుతగ్గడానికి మంజిష్టచూర్ణంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి లేపనం చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
తుమ్ములు జలుబు పడిశం """"""""""""""""""""""""""""""""""""""" 1. అర గ్లాసు వేడిపాలలో ఒక చిటికెడు పసుపు పొడిని కలిపి తీసుకుంటే జలుబు తగ్గును. 2. సొంటి 2 చిటికలు గోరువెచ్చని నీళ్లతో కలిపి నిద్రపోయేముందు త్రాగిన జలుబు తగ్గును. 3. పండినజిల్లేడు ఆకుల రసంలో అవనూనెకలిపి శరీరానికి పూసి ,మర్దన చేసిన జలుబుతగ్గును. 4. ఒక కప్పు నువ్వుల నూనెలో కొన్ని గులాబీ పూలు వేసి బాగా మరిగించి వడపోసుకొని నిల్వచేసుకోవాలి రోజూ ఉదయం రెండు ముక్కు రంధ్రాలలోకి రెండు చుక్కలు వేసుకుని తుమ్ములు తగ్గిపోతాయి. 5.ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసుకొని రెండు ముక్కులలో రెండుచుక్కలు వేయాలి. 6. చెక్కర నిప్పులపై వేసి పొగ పిలిస్తే జలుబు తగ్గును. 7. వేడినీటిలో కొద్దిగా పసుపు అమృతాంజనువేసి గట్టిగా ఆవిరి పీల్చడం వలన జలుబు తగ్గును. 8. తులసి ఆకులు పది మిరియాలు 5 శొంఠిరెండు చిటికెలు,పటికబెల్లం 1చెంచా గ్లాసు నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించి త్రాగుట
స్త్రీ లకు కుసుమ వ్యాధి హరించుటకు. *.*****.*******.*****. స్త్రీ లకు సహజంగా యోనిలో నుండి తెల్లగా , పసుపుగా , ఎరుపు తో కూడిన ద్రవాలు ఉత్పత్తి అయి బయటికి వస్తాయి. ఇలా రావడం వలన వారికి నీరసంగా , కండరాలు, పిక్కలు పట్టుక పోతూ వుంటాయి. ఇలావుండడం వలన సంతానం కలుగుటకు కూడా ఇబ్బంది. సంసారం చేయడానికి కూడా సహకరించినా కష్టమే. కొందరికైతే యోని కూడా ధుర్వాసనతో వుండి ఆడవారు ఎవ్వరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూవుంటారు. వీటిని కుసుమ వ్యాధులుగా గుర్తించారు. ఈ వ్యాధులు పోవుటకు తెల్లజిల్లేడు ఆకుల కు వెనుక భాగమున తెల్లగా నూగులా వుండును. దీనిని గచ్చకాయంత తీసుకొని , దీనికి సమానంగా అంతేసైజులో వెన్న కలిపి రోజుకు రెండు పూటలా మూడు రోజులు సేవించిన యెడల కుసుమ వ్యాధులు పోవును. తెల్ల వారిజం చెక్క కషాయం 2 పూటలా త్రాగుతున్న తగ్గును దగ్గు తగ్గుటకు ************* దానిమ్మకాయ పెచ్చులను వేయించి ,బాగా మెత్తగా చూర్ణం చేసి పూటకు అణాఎత్తు చూర్ణం చొప్పున తేనెతో ఉదయం,సాయంత్రం తీసుకొంటూవుండిన యెడల దగ్గు తప్పక తగ్గును. ***.***.*****.** పిల్లి కూతలు, ఉబ్బసానకి :- ********************** వేయించిన అవిసి గింజలు 40గ్రా, వేయించిన మిర