దాల్చినచెక్క తైలం ని తీసుకువచ్చి కణతలు , నుదురు , మాడుపైన మర్దన చేసిన తలనొప్పి 5 నిమిషాలలో తగ్గిపోవును .
గమనిక -
దాల్చినచెక్క తైలం ఆయుర్వేద దుకాణాలలో లభించును.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
*క్యాబేజీ ఆకుల్ని నమలండి లేదా జ్యూస్ తాగండి.. దగ్గు మటాష్* క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్నివ్వడంతో పాటు వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.
• ఎండుద్రాక్ష... ఆరోగ్యానికి రక్ష చాలామంది ఎండు ద్రాక్షను మిఠాయిల తయారీలో మాత్రమే వాడుతుంటారు. నిజానికి వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అజీర్తి, రకరకాల కారణాల వల్ల మలబద్దకం బాధిస్తుంటుంది. అలాంటివారు ఎండుద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆ సమస్యా తగ్గుతుంది. దానికి కారణం వాటిల్లో పీచు ఎక్కువగా ఉండటమే. * బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష ఎంతో మేలుచేస్తుంది. వీటిల్లోని గ్లూకోజ్ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుత ుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. కుదిరితే వ్యాయామం తరవాత వీటిని తీసుకోవచ్చు. * చిన్నారులూ, క్రీడాకారులూ వీటిని రోజూ తీసుకోవాలి. ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. * రోజూ ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ కారకాలూ దూరమవుతాయి. * ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరికి నోటి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటాయి. అలాంటివారు ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి. * అ...
ఉప్పు.. కొన్ని కఠోర వాస్తవాలు.. ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా. రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు. అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు. అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంటుంది. ఇది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక...
Comments
Post a Comment